Sunday, October 5, 2025
spot_img
HomeTELANGANAజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్యను సత్కరించిన T.NGOల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్...

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్యను సత్కరించిన T.NGOల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్ గ్రంధాలయం సంస్థ చైర్మన్ గా నియమితులైన సత్తు మల్లయ్య పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భముగా టి ఎన్జీవోల జిల్లా అద్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి, సంఘం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, ఒంటెల రవీందర్ రెడ్డి, రాజేశ్వరరావు, మల్కా రాజేశ్వరరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి శంకర్, రాజ మల్లయ్య, సరిత, అనిల్ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments