Saturday, May 17, 2025
spot_img
HomeTELANGANAఎల్లారెడ్డి పేట్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో DPO వీర బుచ్చయ్య ఆకస్మిక తనిఖీ

ఎల్లారెడ్డి పేట్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో DPO వీర బుచ్చయ్య ఆకస్మిక తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని గురువారం డిపిఓ వీర బుచ్చయ్య ఆకస్మికంగా తనిఖీ చేసి సంబంధిత రికార్డులను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ వజీర్, ఈవో దేవరాజు, జూనియర్ అసిస్టెంట్, బాలకిషన్, కంప్యూటర్ ఆపరేటర్ రామచంద్రoల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments