రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని గురువారం డిపిఓ వీర బుచ్చయ్య ఆకస్మికంగా తనిఖీ చేసి సంబంధిత రికార్డులను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ వజీర్, ఈవో దేవరాజు, జూనియర్ అసిస్టెంట్, బాలకిషన్, కంప్యూటర్ ఆపరేటర్ రామచంద్రoల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.