రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నూతన ఎస్ ఐ గా CH.గణేష్ బాధ్యతలు చేపట్టారు. కాగా ఇదివరకు ఉన్న ఎస్ ఐ శేఖర్ రెడ్డి బదిలీపై కరీంనగర్ కు వెళ్లగా అయన స్థానం లో CH.గణేష్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఐ గణేష్ కు పలువురు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు