Sunday, March 23, 2025
spot_img
HomeTELANGANAమరణించిన కార్యకర్త కుటుంబానికి ప్రమాద భీమా అందించిన BRS నాయకులు

మరణించిన కార్యకర్త కుటుంబానికి ప్రమాద భీమా అందించిన BRS నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెంటమ్ కుమార్ గత 45 రోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయి మరణించారు. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం, ప్రమాద బీమా ను హైదరాబాద్ తెలంగాణ భవన్ లో అప్లై చేయగా ఈ రోజు తెలంగాణ భవన్ ఇంచార్జ్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పెంటన్ కుమార్ భార్య పెంటమ్ సోనీకి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రోస్డింగ్ కాపీని అందజేసిన బీఅరెస్ పార్టీ స్థానిక నాయకులు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పందిళ్ళ పరశురాం గౌడ్, ఎడ్ల సందీప్, చందనం శివరామకృష్ణ, మహమ్మద్ సల్మాన్, కార్తీక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments