Saturday, May 17, 2025
spot_img
HomeTELANGANAబోయినిపల్లి వినోద్ కుమార్ నే గెలిపించాలి: జనగామ శరత్ రావు

బోయినిపల్లి వినోద్ కుమార్ నే గెలిపించాలి: జనగామ శరత్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చికోడు గ్రామంలో ప్రచారంలో భాగంగా ఈరోజు ఎంపీపీ జనగామ శరత్ రావు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మన కరీంనగర్ పార్లమెంటు BRS పార్టీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ నే గెలిపించాలని ఉపాధి హామీ కూలీలతో సమావేశమై కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులను వివరిస్తూ వారందరినీ 13వ తేదీ నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments