వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో వ్యవసాయ పొలం వద్ద పిడుగు పాటు. చింతకాయ తెప్పేందుకు వెళ్లగా వర్షం కారణంగా చెట్టు దగ్గర నిలుచున్న కంబాల శ్రీనివాస్, కొమురవ్వ, ఎల్లవ్వ, దేవయ్య, శ్రీనివాస్ లు. పిడుగు కంబాల శ్రీనివాస్ (32) సమీపంలో పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. నలుగురికీ గాయాలు అయ్యాయి వారిని అక్కడ ఉన్నా గ్రామస్థులు హాస్పిటల్ కు తరలించారు