రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత ఆధ్వర్యంలో రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ లత కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె గౌస్, జిల్లా కార్యదర్శి రంగా గిరిధర్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజ్ కుమార్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, రఫిక్, గోపాల్, మహేందర్, తిరుపతి గౌడ్, గంట వెంకటేష్ గౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గంట అంజయ్య గౌడ్, రాములు, ఇమామ్ బాయ్, దండు శ్రీనివాస్, అక్కపెల్లి లక్ష్మారెడ్డి, బండారి బాల్రెడ్డి, ఏలూరి రాజయ్య, గూడ విజయ్ రెడ్డి, వి పేట రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,