Sunday, April 27, 2025
spot_img
HomeTELANGANAకాంగ్రెస్ పార్టీలోకి నేరేళ్ల గ్రామ సర్పంచ్ దంపతులు మంజుల, మల్లేష్ యాదవ్

కాంగ్రెస్ పార్టీలోకి నేరేళ్ల గ్రామ సర్పంచ్ దంపతులు మంజుల, మల్లేష్ యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నేరేళ్ల గ్రామ సర్పంచ్ దంపతులు మంజుల, మల్లేష్ యాదవ్. సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరినా పలువురు గ్రామస్థులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments