ఎనుమాముల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎల్లారెడ్డిపేట మండలవాసి రమేష్ ను సన్మానించిన సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దశరథం. వరంగల్ జిల్లా ఎనుమాముల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎల్లారెడ్డి పేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన పులి రమేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. సిఐ గా బాధ్యతలు చేపట్టిన పులి రమేష్ గౌడ్ ను సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దశరథం, సంకినేనీ రాజేశ్వరరావు. అర్.పి ఎనుమాముల సర్కిల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం సత్కరించారు.